హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Vande Bharat Trains: వందే భారత్ రైళ్లలో లగ్జరీ సదుపాయాలు... మూడేళ్లలో 400 ట్రైన్స్

Vande Bharat Trains: వందే భారత్ రైళ్లలో లగ్జరీ సదుపాయాలు... మూడేళ్లలో 400 ట్రైన్స్

Vande Bharat Trains | భారతీయ రైల్వే వందే భారత్ రైళ్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మూడేళ్లలో 400 వందే భారత్ ట్రైన్స్ (Vande Bharat Trains) నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు... ఇప్పటికే ఉన్న ప్రీమియం రైళ్ల కన్నా అద్భుతమైన సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది.

Top Stories