6. ఓఎల్ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని అమ్మేవారిని టార్గెట్ చేస్తున్నారు మోసగాళ్లు. ఉదాహరణకు ఓ వ్యక్తి ఓఎల్ఎక్స్లో టీవీని రూ.10,000 అమ్మకానికి పెడితే సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్ చేస్తారు. రూ.8,000 బేరం కుదుర్చుకుంటారు. అడ్వాన్స్గా రూ.4,000 ఇస్తామని నమ్మిస్తారు. అది కూడా గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా పంపుతామని చెబుతారు. (ప్రతీకాత్మక చిత్రం)