హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. రూ.6 వేలకు బదులు రూ.8 వేలు..? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. రూ.6 వేలకు బదులు రూ.8 వేలు..? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..

PM Kisan: కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 అందిస్తుండటం తెలిసిందే. ఏడాదికి మూడులగా రైతులకు రూ.2వేల చొప్పున పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు.

Top Stories