2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020-21 సిరీస్ 7 ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 16 వరకు గోల్డ్ బాండ్ కొనొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ ఒక గ్రాముకు రూ.5,051 ధరను ఫిక్స్ చేసింది ఆర్బీఐ. అంటే మీరు 10 గ్రాములు లేదా తులం బంగారం కొనాలంటే రూ.50,510 చెల్లిస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
10. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లాంటి సంస్థల్లో గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. ఒత వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం గరిష్టంగా 4 కిలోల వరకు, ట్రస్టులు 20 కిలోల వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)