రైలు నెంబరు, టైమింగ్స్తో పాటు టికెట్ల ధరలపై అతి త్వరలోనే స్పష్టత రానుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలును నడపాలని శ్రీవారి భక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ రైలు వస్తే తిరుపతికి చాలా త్వరగా.. సౌకర్యవంతంగా చేరుకోవచ్చని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)