హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » business »

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ వెళ్లే ఈ రైళ్లు రద్దు..

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ వెళ్లే ఈ రైళ్లు రద్దు..

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. న్యూ గుంటూరు-నంబూరు స్టేషన్ల మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరో రెండు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించింది.

Top Stories