హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్, వైజాగ్, కాకినాడ, నిజామాబాద్, పూణే వెళ్లే ఈ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్, వైజాగ్, కాకినాడ, నిజామాబాద్, పూణే వెళ్లే ఈ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. విజయవాడ డివిజన్ లో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ కింది రైళ్లను రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లు తెలిపింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంకా సెంట్రల్ రైల్వే (Central Railway) పరిధిలో ట్రాఫిక్ బ్లాక్ కారణంగా సైతం పలు రైళ్లను రద్దు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories