సమ్మర్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో హాలిడేస్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు సైతం అనేక మంది సిద్ధం అవుతున్నారు. ఇలాంటి వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.