దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఈ 34 ఎంఎంటీఎస్ రైళ్లను (MMTS Trains) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 47129, 47132, 47133, 47135, 47136, 47139, 47138, 47140 నంబర్ గల ట్రైన్లను రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 47105, 47109, 47110, 47112, 47114, 47116, 47118, 47120 నంబర్ గల ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఫలక్ నుమా-లింగంపల్లి మార్గంలో 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్ గల ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
లింగంపల్లి-ఫలక్ నుమా మార్గంలో ఏడు రైళ్లను రద్దు చేశారు అధికారులు. 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 రైళ్లను రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 47150 నంబర్ గల ట్రైన్ ను రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో 47195 నంబర్ గల ట్రైన్ ను రద్దు చేశారు. (ఫొటో: ట్విట్టర్)