దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో 34 ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల రైళ్లు ఈ మార్గంలో రద్దు అయ్యాయి.
2/ 6
హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు రద్దు అయ్యాయి. 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబర్ గల రైళ్లు ఈ మార్గంలో రద్దు అయ్యాయి.
3/ 6
ఫలక్ నూమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులను అధికారులు రద్దు చేశారు. 47176, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్ గల రైళ్లు ఈ మార్గంలో రద్దు చేశారు అధికారులు.
4/ 6
లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులను రద్దు చేశారు. ఈ మార్గంలో 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 నంబర్ గల రైళ్లు ఈ మార్గంలో రద్దు చేశారు అధికారులు.
5/ 6
సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 1 సర్వీసు రద్దు అయ్యింది. 47150 నంబర్ గల సర్వీసు రద్దు అయినట్లు అధికారులు వెల్లడించారు.
6/ 6
లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసు రద్దు అయ్యింది. ఈ మార్గంలో 47195 నంబర్ గల ట్రైన్ ను రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.