హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Sankranti Special Trains: హైదరాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడ, తిరుపతికి 16 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. ఈ రోజు నుంచే రిజర్వేషన్లు స్టార్ట్.. వివరాలివే

Sankranti Special Trains: హైదరాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడ, తిరుపతికి 16 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. ఈ రోజు నుంచే రిజర్వేషన్లు స్టార్ట్.. వివరాలివే

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు చేపడుతోంది. ఇప్పటికే భారీగా స్పెషల్ ట్రైన్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా హైదరాబాద్ జంట నగరాల నుంచి నర్సాపూర్, కాకినాడ, తిరుపతికి ఈ రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories