కాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రైతులకు రూ. 6 వేలు అందిస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా రూ. 2 వేల చొప్పున అన్నదాత బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. అంటే ఏడాదికి మూడు సార్లు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయని చెప్పుకోవచ్చు. నాలుగు నెలలకు ఒకసారి పీఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి.