హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan: అదే జరిగితే రైతుల ఖాతాల్లోకి రూ.12,000... అన్నదాతలకు పండగే

PM Kisan: అదే జరిగితే రైతుల ఖాతాల్లోకి రూ.12,000... అన్నదాతలకు పండగే

PM Kisan | కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు... రైతుల ఖాతాల్లో రూ.12,000 జమ అవుతాయి.

Top Stories