హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు.. 31న మోదీ స్వయంగా..

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు.. 31న మోదీ స్వయంగా..

ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మా న్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) లేదా పీఎం కిసాన్ (PM Kisan) పథకం 11వ విడత డబ్బులకు సంబంధించి తాజా అప్‌డేట్ వెలువడింది. ఈనెల 31న మోదీ స్వయంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది. ఈకేవైసీ పూర్తయిన వారికి మాత్రమే డబ్బలు అందుతాయి. పూర్తి వివరాలివే..

Top Stories