షేర్ మార్కెట్లో తన ప్రస్థానం మొదలయినప్పటి నుంచి వరకు... ఈ స్టాక్ విలువ 575 శాతం పెరిగింది. హ్యాపియెస్ట్ మైండ్ కంపెనీ 2020లో ఐపీవోకు వచ్చింది. అప్పుడు దీని ధర ఒక్కో షేరుకు రూ. 165 -166. ఐపీవో ద్వారా రూ.702.02 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
హ్యాపీయెస్ట్ మైండ్ షేర్లు గత ఏడాది కాలంలో 115 శాతం లాభపడ్డాయి. ఈ కాలంలో కంపెనీ ఒక్క షేరు ధర రూ.522 నుంచి రూ.1122కి పెరిగింది. అయితే గత 6 నెలలుగా ఈ స్టాక్లో అమ్మకాలు పెరిగాయి. అందువల్ల షేరు ధర రూ.1422 నుంచి రూ.1122కి పడిపోయింది. ఈ విధంగా చూస్తే ఆరు నెలల్లో 21 శాతం పడిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer:షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్తో కూడుకున్నది. పైన పేర్కొన్న స్టాక్లు బ్రోకరేజ్ హౌస్ల సలహాపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) ( ప్రతీకాత్మక చిత్రం)