హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Indian Railways: రైల్వేస్ సంచలన నిర్ణయం.. ఈ కన్సెషన్ ఎత్తివేత.. ప్రకటించిన కేంద్ర మంత్రి..

Indian Railways: రైల్వేస్ సంచలన నిర్ణయం.. ఈ కన్సెషన్ ఎత్తివేత.. ప్రకటించిన కేంద్ర మంత్రి..

60 సంవత్సరాలు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలను కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లుగా గుర్తిస్తుంది. వారు రైలు ప్రయాణాలు చేసేటప్పుడు టికెట్ ధరల్లో రాయితీ ఇస్తుంది. పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం టికెట్ రేట్లలో రాయితీ ఉంటుంది. అన్ని మెయిల్, ఎక్స్ ప్రెస్, దురంతో, రాజధాని, శతాబ్ది, జన శతాబ్ది రైళ్లలోనూ ఈ సౌకర్యం ఉండేది. కానీ ఇకపై ఉండదు.

Top Stories