హైదరాబాద్తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో నగరాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తులం బంగారం రూ.45,150 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 45,270గా ఉంది. ముంబైలో రూ.47,010, న్యూఢిల్లీలో రూ.47,300, కోల్కతాలో రూ.47,300, బెంగళూరులో రూ.45,150, కేరళలో రూ.45,150గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలలో పెరుగుదల, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, వివిధ జువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)