ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.44,900 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,140గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,240కి లభిస్తోంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 44,900గా ఉంటే... 24 క్యారెట్ల పసిడి ధర 48,980 పలుకుతోంది. ప్రతీకాత్మక చిత్రం)
బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలలో పెరుగుదల, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, వివిధ జువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)