ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Pension News: పెన్షన్ రూ.7,500 చేయండి... లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిక

Pension News: పెన్షన్ రూ.7,500 చేయండి... లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిక

Pension News | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు (EPF Account) అలర్ట్. కనీస పెన్షన్ రూ.7,500 చేయాలన్న డిమాండ్ తీవ్రతరం అవుతోంది. 15 రోజుల్లో తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిక జారీ చేయడం సంచలనంగా మారింది.

Top Stories