హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Employees: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త.. జనవరి 31 తర్వాత కీలక ప్రకటన!

Employees: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త.. జనవరి 31 తర్వాత కీలక ప్రకటన!

Employees: కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది. పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

Top Stories