హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Vande Bharath: మరో కొత్త రూట్ లో వందే భారత్ రైలు.. ట్రైన్ లో రెండు మార్పులు!

Vande Bharath: మరో కొత్త రూట్ లో వందే భారత్ రైలు.. ట్రైన్ లో రెండు మార్పులు!

Vande Bharath: మరో కొత్త రూట్ లో వందేభారత్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ రైలు రాకతో దేశంలో ఆయా రూట్లలో సేవలు అందిస్తున్న వందేభారత్ రైళ్ల సంఖ్య 11కు చేరనుంది.

Top Stories