హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

PM Kisan | Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. 2.28లక్షల పేర్లు తొలగింపు.. నెలాఖరున రూ.2వేలూ లేనట్టే!

PM Kisan | Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. 2.28లక్షల పేర్లు తొలగింపు.. నెలాఖరున రూ.2వేలూ లేనట్టే!

కేంద్ర పథకం ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మా న్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) లేదా పీఎం కిసాన్ (PM Kisan)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జోడించిన వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకం డబ్బులు ఇప్పటికే విడుదలయ్యాయి. కానీ జగన్ సర్కారు ఈసారి ఏకంగా 2.28లక్షల మంది లబ్దిదారుల పేర్లను లిస్టులో నుంచి తొలగించింది. వీరికి ఈనెలాఖరున పీఎం కిసాన్ డబ్బులు కూడా అందే అవకాశాల్లేవు. పూర్తి వివరాలివే..

Top Stories