హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Unique Tradition: జాతరలో బురద రాసుకుంటే రోగాలు మాయం.. వింత సాంప్రదాయం ఎక్కడో తెలుసా..?

Unique Tradition: జాతరలో బురద రాసుకుంటే రోగాలు మాయం.. వింత సాంప్రదాయం ఎక్కడో తెలుసా..?

Visakhapatnam: పండగల (Festivals) సమయంలో ఎవరైనా గంధం, అత్తరు, పన్నీరు రాసుకుంటారు. చాలా జాతరల్లో రంగులు పూసుకుంటారు. కానీ ఓ గ్రామంలో జరిగే జాతరలో విభిన్న సంప్రదాయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ జాతరలో చిన్నాపెద్ద, పేద ధనిక, ముసలి ముతక అనే తేడాలు లేకుండా పురుషులంతా బురద పూసుకోవాల్సిందే.

Top Stories