ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

జూన్ 8 నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం ?

జూన్ 8 నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం ?

కేంద్రం అనుమతి ఇవ్వడంతో... భక్తులకు దర్శన విధివిధానాలపై టీటీడీ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కేంద్రం అనుమతించిన విధంగా తిరుమలలో జూన్ 8 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Top Stories