హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

నడక మార్గంలో వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి దివ్యదర్శనం టోకెన్లు జారీ

నడక మార్గంలో వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి దివ్యదర్శనం టోకెన్లు జారీ

భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని, ఆ తరువాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని టిటిడి ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.

Top Stories