TTD CHAIRMAN YV SUBBA REDDY PARTICIPATED IN SILA SANGRAHANAM FOR AMARAVATI TEMPLE AK
అమరావతి శ్రీవారి ఆలయం కోసం శిలా సంగ్రహణం
అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీవారి ఆలయానికి ఆరు నెలల్లో విగ్రహాలు తయారవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతి సమీపంలోని రామాపురంలో శిలలకు ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమరావతిలో ఆలయ పనులను వేగవంతం చేస్తామని వెల్లడించారు.