హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్... నడకదారుల మూసివేత.. కారణం ఇదే..!

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్... నడకదారుల మూసివేత.. కారణం ఇదే..!

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanam) కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడే అవకాశముండటంతో భక్తుల క్షేమం కోసం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Top Stories