ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Corona Third Wave: భక్తులకు అలెర్ట్.. తిరుమల సహా పుణ్యక్షేత్రాలలో దర్శనానికి వెళ్తున్నారా..? ఇవి తప్పని సరి

Corona Third Wave: భక్తులకు అలెర్ట్.. తిరుమల సహా పుణ్యక్షేత్రాలలో దర్శనానికి వెళ్తున్నారా..? ఇవి తప్పని సరి

AP Corona Virus: ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ కరోనా వైరస్ భయపెడుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా విస్తరిస్తున్నాయి. వారం రోజుల్లోనే రోజువారి కేసుల సంఖ్య పదివేల మార్కును అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో కరోనా విస్తరణకు అవకాశం ఉన్న ఆలయాల దర్శనాలపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలో ఏ ప్రముఖ దేవాలయానికి వెళ్లిన ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

Top Stories