హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Vande Bharat Trains: తెలుగు వాళ్ల కోసం త్వరలో మరిన్ని వందే భారత్‌ రైళ్లు.. ఎక్కడి నుంచి నడుస్తాయంటే?

Vande Bharat Trains: తెలుగు వాళ్ల కోసం త్వరలో మరిన్ని వందే భారత్‌ రైళ్లు.. ఎక్కడి నుంచి నడుస్తాయంటే?

తెలుగు రాష్ట్రాలకు త్వరలో మరో మూడు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌కు, అలాగే వైజాగ్‌ నుంచి సికింద్రాబాద్‌కు ఈ ట్రైన్‌ను నడుపుతున్నారు.

Top Stories