ఇటీవల ఏపీలోని రాజకీయ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, అవంత్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.