ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Brahmotsavalu: నేటి నుండి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు.. ఏక శిలపై సీతారామ లక్ష్మణ మూర్తుల వైభోగం.. దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం..

Brahmotsavalu: నేటి నుండి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు.. ఏక శిలపై సీతారామ లక్ష్మణ మూర్తుల వైభోగం.. దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం..

Brahmotsavalu: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఏకశిలానగరంలో నేటి నుంచి కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సమయంలో ఏక శిలపై ఉన్న సీతారామ లక్ష్మణ మూర్తులను దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం వస్తుంది అంటున్నారు.

Top Stories