హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Tirumala News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫలించిన రెండేళ్ల నిరీక్షణ.. టీటీడీ కీలక నిర్ణయం..

Tirumala News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫలించిన రెండేళ్ల నిరీక్షణ.. టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమల శ్రీవారి దర్శనానికి (Tirumala Darshan) భక్తులను భారీ సంఖ్యలో అనుమతిస్తున్నా.. ఆర్జిత సేవలపై మాత్రం ఆంక్షలుండటంతో భక్తులకు చిన్నపాటి అసంతృప్తి తప్పడం లేదు. ఐతే రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) ముగియడం, కొవిడ్ పూర్తిగా నియంత్రణలోకి రావడంతో ఆర్జిత సేవల పునఃప్రారంభంపై టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది.

Top Stories