ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Cm Jagan: ప్రధాని మోదీ, అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ..కీలకాంశాలపై చర్చ

Cm Jagan: ప్రధాని మోదీ, అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ..కీలకాంశాలపై చర్చ

Cm Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం అనంతరం సాయంత్రం సీఎం ఢిల్లీకి బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీతో, అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలపై వారికి జగన్ వివరించారు.

Top Stories