ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

సీఎం జగన్‌కు జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంస.. ఇది గుర్తిండిపోయే ఘట్టమన్న ముఖ్యమంత్రి

సీఎం జగన్‌కు జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంస.. ఇది గుర్తిండిపోయే ఘట్టమన్న ముఖ్యమంత్రి

విజయవాడలో ()ని సివిల్ కోర్టు కాంప్లెక్స్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ (YS Jagan) తెలుగులో ప్రసంగించగా.. సీజేఐ ఎన్వీ రమణ కూడా తెVijayawadaలుగులోనే మాట్లాడారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సహకరిస్తానని సీఎం జగన్ అన్నారు. అన్న మాట మీదే నిర్మాణాల పూర్తికి ముఖ్యమంత్రి సహకరించారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.

Top Stories