హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

ఏజెన్సీ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్..త్వరలో అందుబాటులోకి రానున్న సెల్ ఫోన్ సేవలు

ఏజెన్సీ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్..త్వరలో అందుబాటులోకి రానున్న సెల్ ఫోన్ సేవలు

ప్రపంచం టెక్నాలజీలో ఎంతో వేగంగా ముందుకు వెళుతున్నా కూడా నేటికి దేశంలోని చాలా ప్రాంతాలు కనీసం సెల్ ఫోన్ సిగ్నళ్ళు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అత్యవసర వైద్య సేవలు అవసరమైనప్పుడు కనీసం బయటి ప్రపంచం నుండి సహాయం పొందే వీలు కూడా లేని దయనీయస్థితిలో ఏజన్సీ ప్రాంత ప్రజలు జీవిస్తున్నారు. వీరికి బాహ్య ప్రపంచంతో సమాచార మార్పిడి లేక పోవడం ప్రధాన సమస్యగా ఉంది. Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

Top Stories