హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP CM Jagan: ఏపీలో పరిస్థితి చూస్తే మనసుకు బాధేస్తోంది... నాకు ప్రాణం విలువ బాగా తెలుసు

AP CM Jagan: ఏపీలో పరిస్థితి చూస్తే మనసుకు బాధేస్తోంది... నాకు ప్రాణం విలువ బాగా తెలుసు

ఏపీలో పరిస్థితులపై సీఎం జగన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కరోనా పంజా చూస్తుంటే మనసుకు చాలా బాధ కలుగుతోంది అన్నారు. కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న సమయంలో విపక్షాలు విమర్శలు బాధ పెడుతున్నాయన్నారు. మరోవైపు కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం విమర్శించడం లేదన్న ఆరోపణలకు అసెంబ్లీ వేదికగానే సీఎం సమాధానం చెప్పారు.

Top Stories