ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Andhra News: ఏపీలో వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఆ ఛార్జీల్లో 25శాతం రాయితీ...

Andhra News: ఏపీలో వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఆ ఛార్జీల్లో 25శాతం రాయితీ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Praesh) లో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాధారణంగా బస్సులు, రైళ్లలో ఛార్జీలపై వృద్ధులకు రాయితీలు వస్తుంటాయి. కరోనా సమయంలో బస్సులో రాయితీని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వియంలో ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది.

Top Stories