నగదు రాకపోతే ఇలా చేయండి: మీకు అన్ని అర్హతలు ఉండి.. రైతు భరోసా నగదు అందకపోతే.. వెంటనే స్థానిక సచివాలయాల్లో సంబంధింత సిబ్బందిని కలిసి.. మీ పట్టాదారు పుస్తతకం.. వ్యక్తిగత వివరాలను అందించాలి.. ఒకసారి వారు వెరిఫై చేసిన తరువాత.. మీరు అర్హులు అనుకుంటే.. నగదు రావడం ఎందుకు ఆలస్యం అయ్యింది అన్నది చెబుతారు.. లేదా మళ్లీ ఆ సాయం అందిలా చర్యలు తీసుకుంటారు.