గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ సమీర్శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, ఇతర ప్రజా ప్రతినిధులు జగన్ కు స్వాగతం పలికారు.