జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 308, చిత్తూరు జిల్లాలో 228, తూర్పుగోదావరి జిల్లాలో 731, గుంటూరు జిల్లాలో 830, కడప జిల్లాలో 462, కృష్ణా జిల్లాలో 903, కర్నూలు జిల్లాలో 679, నెల్లూరు జిల్లాలో 307, ప్రకాశం జిల్లాలో 324, శ్రీకాకుళం జిల్లాలో 195, విశాఖపట్నం జిల్లాలో 518, విజయనగరం జిల్లాలో 86, పశ్చిమ గోదావరి జిల్లాలో 642 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 10,795 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ సంఖ్య 1,05,930కి తగ్గింది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13,681, గుంటూరు జిల్లాలో 12,767 యాక్టివ్ కేసులుండగా.. అత్యల్పంగా విజయనగరం ల్లాలో 2,135 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)