హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: మజ్లిస్ ముఖ్యనేతతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చర్చ.. అసెంబ్లీలో కీలక పరిణామం

Telangana: మజ్లిస్ ముఖ్యనేతతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చర్చ.. అసెంబ్లీలో కీలక పరిణామం

అక్బరుద్దీన్ ఓవైసీ (ఫైల్ ఫోటో)

అక్బరుద్దీన్ ఓవైసీ (ఫైల్ ఫోటో)

Telangana Assembly: కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీతో మాట్లాడారు. అరగంటకుపైగా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడిన తరువాత ఎంఐఎం శాసనసభాపక్ష నేత అసదుద్దీన్ ఓవైసీతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యే సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీతో మాట్లాడారు. అరగంటకుపైగా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అకర్బరుద్దీన్‌తో ఏం చర్చించారనే దానిపై ఆసక్తి నెలకొంది. తాము కేవలం పిచ్చాపాటిగా మాత్రమే మాట్లాడామని శ్రీధర్ బాబు చెప్పాగా.. సెక్యూలర్ అంటున్న అక్బరుద్దీన్ ఓవైసీ‌తో చర్చలు జరిపితే తప్పేంటని జగ్గారెడ్డి అన్నారు.

First published:

Tags: Akbaruddin owaisi, Congress, Telangana

ఉత్తమ కథలు