హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో స్పీడు పెంచిన సీబీఐ .. ఎమ్మెల్సీ కల్పకుంట్ల కవిత మాజీ సీఏ అరెస్ట్

Telangana: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో స్పీడు పెంచిన సీబీఐ .. ఎమ్మెల్సీ కల్పకుంట్ల కవిత మాజీ సీఏ అరెస్ట్

delhi liquor scam

delhi liquor scam

Telangana: దేశ రాజకీయాల్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు స్పీడు పెంచారు. కేసును సైలెంట్‌గా స్టడీ చేస్తున్న సీబీఐ తాజాగా మరొకర్ని అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అతని పాత్ర ఉన్నట్లుగా భావించి అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశ రాజకీయాల్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు స్పీడు పెంచారు. కేసును సైలెంట్‌గా స్టడీ చేస్తున్న సీబీఐ తాజాగా మరొకర్ని అరెస్ట్ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఎమ్మెల్సీ మాజీ సీఏ పాత్ర ఉందనే అనుమానాలు, ఆధారాలతోనే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

First published:

Tags: Delhi news, Kalvakuntla Kavitha, Telangana News

ఉత్తమ కథలు