టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు (Nama Nageshwar Rao)కు బిగ్ షాక్ తగిలింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో ఆయన ఆస్తులను ఈడీ (Enforcement Directorate) అటాచ్ చేసింది. నామా నాగేశ్వర్ రావు (Nama Nageshwar Rao) కుటుంబానికి చెందిన రూ. 80.65 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. జూబ్లీహిల్స్ లోను మధుకాన్ గ్రూప్ కార్యాలయంతో సహా హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రుణాల పేరిట సుమారు 361.92 కోట్లు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు ఆయన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
Bhadradri: ఇంటర్, డిగ్రీ పాసైన వారికి స్కిల్ ట్రైనింగ్, జాబ్స్ కూడా: ఈ సంస్థ చేస్తున్న సేవకు సలాం!
అయితే ఇందులో సుమారు రూ.264 కోట్లు దారి మళ్లాయని సీబీఐ (Central Burew of Investigation) గుర్తించింది. ఈ మేరకు 2019వ సంవత్సరంలో సీబీఐ (Central Burew of Investigation) కేసు నమోదు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.