నాగార్జునసాగర్లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం పదకొండు గంటల వరకు 31 శాతం పోలింగ్ అయినట్టు అధికారులు
వెల్లడించారు. కాగా 2018 సాధరణ ఎన్నికల్లో మొత్తం 86 శాతం పోలింగ్ అయింది. అయితే కరోనా నేపథ్యంలో రెండు గంటలపాటు అదనంగా సమయం
కేటాయించింది ఈసీ, కాగా ఉదయం రెండు మూడు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ఓటింగ్ నమోదయింది..
సాగర్ లోని హిల్ కాలనీ హైస్కూల్లో ఓటు వేసేందుకు వెళుతున్న జానారెడ్డి
సాగర్ లో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఓటర్లు
ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఓటర్లు
పూర్తి భద్రత చర్యల నడుమ సాగర్ ఉప ఎన్నికలు
పోలింగ్ స్టేషన్ ల వద్ద మాస్కులు పంపిణి
కుటుంభ సభ్యులతో కలిసి ఓటు వేసేందుకు వెళుతున్న టీఆర్ఎష్ అభ్యర్థి నోముల భగత్