నాంపల్లి హెల్త్ సెంటర్లో కలకలం... చిన్నారులకు వికటించిన వ్యాక్సిన్
టీకా వేసిన రెండు గంటల్లోపే పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించిందంటున్నారు తల్లిదండ్రులు.
news18-telugu
Updated: March 7, 2019, 10:46 AM IST

నమూనా చిత్రం
- News18 Telugu
- Last Updated: March 7, 2019, 10:46 AM IST
నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో కలకలం రేగింది. చిన్నారులకు వేసిన వ్యాక్సిన్ వికటించినట్లు తెలుస్తుంది. దీంతో 15మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చిన్నారుల్ని చికిత్స నిమిత్తం హెల్త్ సెంటర్ నుంచి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్లు మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. చిన్నారులకు చికిత్స అందిస్తున్నామంటున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నార
భార్య డబ్బులు పంపడం లేదని... పిల్లల్ని చావగొట్టిన కన్నతండ్రి
LIC Children's Policy: మీ పిల్లల పేరుపై రోజుకు రూ.12 పొదుపు చేస్తే... వచ్చే లాభాలివే
సికింద్రాబాద్ అపార్ట్మెంట్లో దారుణం... చిన్నారిని చితకబాదిన ఓ పెద్దాయన
ఆ ఒక్క రోజు సెల్ఫోన్స్ వాడకండి.. తమిళనాడు విద్యాశాఖ విజ్ఞప్తి..
కూతుళ్లతో సెక్స్ చేయించి.. ఆ వీడియోలు తీసి ఆన్లైన్లో అమ్మి..
షాకింగ్.. ఆరేళ్ల పిల్లలకు సెక్స్ పాఠాలు.. తల్లిదండ్రులు పరేషాన్..
Loading...