మోటోరోలా నుంచి మరో స్మార్ట్ఫోన్ వచ్చేసింది. ఇండియాలో మోటో జీ8 పవర్ లైట్ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది కంపెనీ. ఏప్రిల్లోనే ఈ ఫోన్ను పరిచయం చేసింది కంపెనీ. మోటో జీ8 పవర్ లైట్ స్మార్ట్ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ+64జీబీ వేరియంట్లో మాత్రమే ఈ ఫోన్ రిలీజైంది. ధర రూ.8,999. మే 29 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్లో సేల్ ప్రారంభమవుతుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొన్నవారికి 5 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది.
The all-new Moto g8 power lite packs the #UltimatePower of a 5000mAh battery, 4GB RAM + 64GB storage, 16MP triple camera system & more.
Are you ready to experience the #UltimatePower? Available on @Flipkart at just ₹8,999 starting 29 May, 12 PM onwards! https://t.co/v2Tn740HBT pic.twitter.com/djdG112iZ8
— Motorola India (@motorolaindia) May 21, 2020
మోటో జీ8 పవర్ లైట్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల హెచ్డీ+
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ35
రియర్ కెమెరా: 16+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: ఆర్కిటిక్ బ్లూ, రాయల్ బ్లూ
ధర: రూ.8,999
ఇవి కూడా చదవండి:
Jio New Plans: ఎక్కువ 4జీ డేటాతో జియో ప్రకటించిన ప్లాన్స్ ఇవే
Realme Smartwatch: యాపిల్ వాచ్కు పోటీగా రియల్మీ స్మార్ట్వాచ్
Redmi: ఈ మూడు స్మార్ట్ఫోన్ల ధరల్ని పెంచిన షావోమీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Moto, Motorola, Smartphone, Smartphones