హోమ్ /వార్తలు /sports /

Mumbai Indians Auction 2022: తొలిరోజు వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే..

Mumbai Indians Auction 2022: తొలిరోజు వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే..

ప్రతిష్టాత్మక ఐపీఎల్ మేగా వేలం (IPL Mega Auction 2022)లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే అత్యధికంగా ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ ఏడాది మెగా వేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ప్రతిష్టాత్మక ఐపీఎల్ మేగా వేలం (IPL Mega Auction 2022)లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే అత్యధికంగా ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ ఏడాది మెగా వేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ప్రతిష్టాత్మక ఐపీఎల్ మేగా వేలం (IPL Mega Auction 2022)లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే అత్యధికంగా ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ ఏడాది మెగా వేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ఇంకా చదవండి ...

    ప్రతిష్టాత్మక ఐపీఎల్ మేగా వేలం (IPL Mega Auction 2022)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians )ఫ్రాంచైజ్ మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే అత్యధికంగా ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians ) ఈ  ఏడాది మెగా వేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ లను ప్రాంచైజీ అట్టిపెట్టుకుంది. మిగతా ఆటగాళ్లను నిబంధనల ప్రకారం వదులుకుంది.

    ప్రతి జట్టు లాగే ముంబై ఇండియన్స్ (Mumbai Indians )సైతం 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే వీలుండటం, ఆ ఫ్రాంచైజ్ ఖాతాలో రూ.90 కోట్లు కలిగి ఉండటంతో వేలం పాట ఆసక్తికరంగా సాగింది. ముంబై ఇండియన్స్ ముందుగానే నలుగురు ప్లేయర్లను రీటెయిన్ చేసుకోడానికి రూ. 42 కోట్లు వెచ్చించింది. తద్వారా ఖాతాలో రూ. 48 కోట్లతో ఐపీఎల్ వేలంలోకి ప్రవేశిస్తుంది.

    IPL Mega Auction 2022: తొలి రోజు వేలంలో అమ్ముడైన 74 మంది ఏయే జట్లకంటే -హైలైట్స్ ఇవే

    ముంబై ఇండియన్స్ (Mumbai Indians )వేలానికి ముందే నలుగురిని రిజర్వ్ చేసినందున, ఇప్పుడు 21 ఓపెన్ స్లాట్‌లను కలిగి ఉన్నారు. అందులో ఏడుగురు విదేశీ క్రికెటర్లు కావచ్చు. తొలిరోజు వేలంలో ముంబై ఇండియన్స్ మొత్తం నలుగురు ఆటగాళ్లను సొంతం చేసుకుంది. అందులో అత్యధిక ధరకు ఇషాన్ కిషన్ ను కొనుగోలు చేసింది.

    IPL 2022 మెగా వేలం 1వ రోజున MI డబ్బును ఎలా ఖర్చు చేసిందంటే..

    రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు..

    రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు)

    జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు)

    సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు)

    కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు).

    1వ రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

    ఇషాన్ కిషన్ - 15.25 కోట్లు

    డెవాల్డ్ బ్రీవిస్ - 3 కోట్లు

    తులసి తంపి - 30 లక్షలు

    మురుగన్ అశ్విన్ - 1.6 కోట్లు

    First published:

    ఉత్తమ కథలు