హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket World Cup 2019: పాక్-లంక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. 20 ఓవర్లకు కుదింపు!

Cricket World Cup 2019: పాక్-లంక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. 20 ఓవర్లకు కుదింపు!

వర్షంతో ఆగిన మ్యాచ్

వర్షంతో ఆగిన మ్యాచ్

Cricket World Cup 2019: బ్రిస్టల్‌ మైదానంలో చిరుజల్లులు కురుస్తుండటంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. రెండు జట్లు చెరో 20 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.

    ప్రపంచకప్‌-2019లో భాగంగా బ్రిస్టల్‌ వేదికగా జరగాల్సిన పాకిస్తాన్‌, శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. బ్రిస్టల్‌ మైదానంలో చిరుజల్లులు కురుస్తుండటంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. దీంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారీ వర్షం కారణంగా రెండు జట్లు చెరో 20 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు షాక్‌ ఇచ్చిన పాక్‌ రెండో విజయంపై కన్నేసింది. ఆఫ్ఘన్‌పై విజయంతో ఊపిరి పీల్చుకున్న శ్రీలంక కూడా విజయంపై దృష్టి పెట్టింది.


    First published:

    Tags: Cricket, ICC, ICC Cricket World Cup 2019, Pakistan, Sri Lanka

    ఉత్తమ కథలు