news18-telugu
Updated: January 21, 2020, 10:14 AM IST
ప్రతీకాత్మక చిత్రం
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజధాని అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసన మండలి ముందుకు వచ్చేశాయి. మండలిలో టీడీపీ బలంగా ఉండటంతో బిల్లులు పాస్ కావడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే.. మండలిలో ఎవరి బలం ఎంత ఉందో ఓ సారి చూస్తే.. ఛైర్మన్తో కలిపి మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు. అందులో.. టీడీపీ 28, వైసీపీ 9, పీడీఎఫ్ 5, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3, నామినేటెడ్ 8 మంది ఉండగా, 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
January 21, 2020, 10:14 AM IST