ఒక్క విపక్షం కూడా ధరలు పెరిగాయని ఆరోపణలు చేయలేకపోయింది. గతంలో ఎన్నికలు అవినీతి మీద జరిగేవి. ఈ ఎన్నికల్లో బీజేపీ పాలన మీద అవినీతి ఆరోపణలు చేయలేకపోయింది. 2014లో సెక్యులర్లు అందరూ ఒక్కటి ఏకం కావాలని పిలుపునిచ్చారు. 2019 వచ్చేసరికి కనీసం సెక్యులర్ అనే మాట కూడా విపక్షాల నుంచి రాలేదు.
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి